Skip to main content

Posts

Showing posts with the label సంతాపం

కృష్ణా నది వరద ఉధృతి--దృశ్యాలు

  విజయవాడ కృష్ణలంక గ్రామం కరకట్ట వద్ద అక్టోబర్ రెండు నాటి వరద పరిస్ధితి!! ఆరు మెట్ల దూరంలో నీరు...!!

వై.యస్.అర్. మృతికి సంతాపం!!

నిన్నటి రచ్చబండ.......నేటి విషాదానికి కారణం అవ్వడం నిజంగా దురదృష్టం. ప్రజల సమస్యలను తెలుసుకోవాలని బయలుదేరిన మన ముఖ్యమంత్రి..... ఈ రీతి తిరిగిరావాల్సిరావడం విచారకరం. జరగకూడనిది ఇలా జరగినది మింగుడు పడని నిజం. ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర రెడ్డి గారి కుటుంబసభ్యులకు, అభిమానులుకు, ఆయన పాలన కోనసాగాలని కోరుకున్న వారికి ఇది తీరని లోటు. రాష్ట్రచరిత్రలో మరచిపోలేని ధుసంఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.......... రాష్ట్రం లో ఈ రెండు రోజులూ సంతాప దినాలు.........అలాగే ఈ "కాల్పనిక లోకం" లో కూడా.............. . తిరిగిరాని లోకానికి చేరిన ఓ చిరంజీవీ.......... నికిదే మా జోహార్.............!!